కంటి వెలుగు కార్యక్రమం ఇంటికే వెలుగులాంటిదని, కంటి చూపు పట్ల అశ్రద్ధ చేయకుండా ప్రతిఒక్కరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం మండలంలోని చిన్నచ
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలోని అన్ని మండలాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. దీంతో ప్రజలు, వృద్ధులు, యువకులు కంటి వెలుగు శిబిరాలకు వచ
దృష్టిలోపం ఉన్న వారికి భరోసా కల్పిస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. పద్దెనిమిదేండ్లు పైబడిన వారంతా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంట
కంటి వెలుగు పరీక్షలు విజయవంతంగా సాగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో సోమవారం 9,357 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 1,874 మందికి దగ్గర, దూరం చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నది.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియో గం చేసుకోవాలని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో శశిప్రభ, ఎం�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ
జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉమ్మడి చేగుంట మండలంలోని పోతాన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం, నర్స�
మెదక్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి వైద్యారోగ్యశాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,93,717 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో పురుష
ప్రభుత్వం అంధత్వ నివారణ కోసం చేపట్టిన కంటి వెలు గు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం హవేళీఘనపూర్ మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో కంటి వెలు�
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 3,85,484 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,93, 124 మంది కాగా, మహిళలు 2,02,370 మంది ఉన్నారు. ఇందులో 36 వేల మందికి కంటి �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్య�
కంటి వెలుగు కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. శు