కంటి వెలుగు పరీక్షలు విజయవంతంగా సాగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో సోమవారం 9,357 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 1,874 మందికి దగ్గర, దూరం చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
986 మందికి రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 7,37,458 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
– నీలగిరి, మే 15