రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో సంబురంగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్త�
కంటివెలుగు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. ఊరూరా విజయవంతంగా కొనసాగుతున్నది. రెండు జిల్లాల్లో కలిపి నేత్ర పరీక్షల సంఖ్య ఇప్పటికే ఐదు లక్షలు దాటింది. లక్షకు పైగా కళ్లద్దాలను లబ�
కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలందించేందుకు ప్రభు త్వం కంటివెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడుత విజయవం తం కావడంతో ఈ ఏడాది జనవరి 19వ తేదీన రెండో విడుతను ప్రారంభించింది.
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమం అంచనాలకు అనుగుణంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం కోటిన్నర మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని యంత్రాంగం టార
రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు -2.0 కార్యక్రమంలో జిల్లాలో గురువారం వరకు 2,86,512 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్ఓ కే వెంకటరమణ తెలిపారు.
రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జనవరి 19న జిల్లాలో కంటి వెలుగ�
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట 8వ వార్డులో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని గ
ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పెద్దపల్లి జిల్లా లో విజయవంతంగా కొనసాగుతున్నది. దృష్టి లో పాల తో బాధపడుతున్న వారికి ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి వెలుగులు ప్రసాదిస్తు�
Kejriwal | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న కంటి వెలుగు పథకం అద్భుతమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడం గొప్ప విషయమని �
జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,44,933 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,16,083 మంది కాగా, మహిళలు 1,28,850 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 25,918 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, మరో 24,608 మందికి కంటి అద్ధాల కోసం ఆర�
CS Shanti Kumari | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఇందులో భాగం�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. మొదటి విడుతలో కార్యక్రమం విజయవంతం కాగా, రెండో విడుతలోనూ అదే ఉత్సాహంతో కొనసాగుతున్నది.
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 42 రోజుల్లో 2,79,455 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. ఊరూరా శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఉత్సాహంగా కేంద్రానికి తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకొన
గ్రేటర్లో కంటివెలుగు 42వ రోజు 274 కేంద్రాల్లో 28,119 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3,422 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 2,298 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారుల�
రాష్ట్రంలో ‘కంటివెలుగు’ కార్యక్రమం రోజూ లక్షల మందిలో సంతోషాన్ని నింపుతున్నది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేపట్టిన ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతున్నది.