Kanti Velugu | కంటి సమస్యలు ప్రత్యక్ష్యంగా మనిషికే కాదు.. పరోక్షంగా ఆర్థిక వ్యవస్థకూ నష్టదాయకమేనని ఐక్యరాజ్య సమితి గుర్తింపుపొందిన ప్రఖ్యాత సంస్థ ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ (�
కళ్లు మన ముఖానికి ఆభరణాలు. అవి ఎంత అందంగా, మరెంత ఆరోగ్యంగా ఉంటాయో మనమూ అంతే అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాం. నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కళ్లను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే అంశంపై ప్రత్యేక కథనం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ప్రతి మనిషిలోని అవయవాల్లో అత్యంత ప్రధానమైనవి కండ్లు. మనం ఏది చేయాలన్న, ఏది చూడాలన్న, ఏదైనా గుర్తు పట్టాలన్న, ప్రకృతి ఆస్వాదించాలన్న, ప్రపంచాన్ని చుట్టేయాలన్నా కండ్లు ఎంతో మ�
‘అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు రెండో విడుత కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతమైనది. కంటి సమస్యలతో సతమతమవుతున్న ఎంతోమందికి ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు న�
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో ఆల్టైమ్ రికార్డ్ సృష్టించామని, కేవలం 100 పనిదినాల్లోనే 1.62 కోట్ల మందికి నేత్రపరీక్షలు నిర్వహించామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత భారీ సంఖ్యల�
సీఎం కేసీఆర్ ఆలోచనతో చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో విజయవంతమైంది. ఆర్థిక సమస్యలు, నిర్లక్ష్యంతో ఉన్న జిల్లాలోని ఎంతోమంది పేదల కండ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి�
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు.. అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కంటివెలుగు పథకాన్ని తీసుకొచ్చింది. 2018 ఆగస్టులో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించారు.
జిల్లాలో సక్సెస్ఫుల్గా సాగుతున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఇప్పటివరకు 8,70,507 మందికి పరీక్షలు .. 1,06,248 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేత అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి �
కంటి వెలుగు పథకం ద్వారా పేదల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో కౌన్సిలర్ బ్యాగరి ప్రసన్నలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమం 100 పనిరోజుల మైలురాయిని దాటింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో శనివారం కంటివెలుగు శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Kanti Velugu | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం నేటికి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో మంత్రులు సంబురాలు చేసుకు�
రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఇప్పటివరకు 25 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మిగతా 8 జిల్లాల్లోనూ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆ
సర్కారు దవాఖానలకు మంచిరోజులొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సకల సౌకర్యాలు సమకూరాయి. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనుకునే మాటలకు చెల్లుచీటి పడి, ఆరోగ్య ప్రదాయినులుగా మారాయి. ఈ తొమ్మిదేండ్లలో
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో సోమవారంతో విజయవంతంగా ముగిసింది. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లాలో 42 వైద్య బృందాల�