రెండో విడత కంటివెలుగు 86రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది. పల్లెలు, పట్టణాల్లో ప్రజలు శిబిరాలకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. దీర్ఘకాలంగా దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు పరీక్షలు నిర
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్�
ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అధికారులు పట్టణాలు, పల్లెల్లో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ఉ త్సాహంగా తరలిస్తున్నారు. వైద్య సిబ్బంది కంటి పరీక్షలు ని�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 4,22,418 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,00,752 మంది పురుషు లు, 2,21,666 మంది మహిళలు ఉన్నారు.
కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ప్రజలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు అధిక సంఖ్యలో తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలోని అన్ని మండలాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. దీంతో ప్రజలు, వృద్ధులు, యువకులు కంటి వెలుగు శిబిరాలకు వచ
కంటి వెలుగు పరీక్షలు విజయవంతంగా సాగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో సోమవారం 9,357 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 1,874 మందికి దగ్గర, దూరం చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నది.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియో గం చేసుకోవాలని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో శశిప్రభ, ఎం�
కంటి వెలుగు కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం కంటివెలుగు శిబిరాలు కొనసాగాయని, 44 బృందాలతో 5,171 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 387 �
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. బుధవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 10,607 మందికి కంటి ప