నాకు కొన్ని రోజుల సంది కండ్లు సరిగా కనిపిస్తలేవు. మా ఊరిలో కంటి వెలుగు శిబిరం పెడితే వచ్చి డాక్టరుకు సూపించుకున్న. పరీక్షలు చేసిన్రు. మందులు, అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కండ్లు తేటగా కనిపిస్తున్నయ్.
జిల్లావ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం వరకు 3,36,192 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. అందులో 47,027 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశ
రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు వైద్యశిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 96,07,764 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15.65 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు.
చిత్రంలో కూర్చున్న వ్యక్తి.. నిర్మల్ పట్టణంలోని బుధవార్పేటకు చెందిన అబ్దుల్ సలాం.రాష్ట్ర సర్కారు 2018 సంవత్సరంలో మొదటిసారిగా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయగా పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడు కండ్ల�
కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని సగం గ్రామాలు, 60 శాతం పట్టణ వార్డుల్లో శిబిరాలు పూర్తయ్యాయి. నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జనవరి 18న రెండో విడత కం
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలో శుక్రవారం మంత్రి విస్తృత పర్యటన చేశారు.
గ్రేటర్లో కంటివెలుగు 43 వ రోజుకు చేరుకుంది. గురువారం 274 కేంద్రాల్లో 27,259 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3,075 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 1949 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫార�
కంటివెలుగు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. ఊరూరా విజయవంతంగా కొనసాగుతున్నది. రెండు జిల్లాల్లో కలిపి నేత్ర పరీక్షల సంఖ్య ఇప్పటికే ఐదు లక్షలు దాటింది. లక్షకు పైగా కళ్లద్దాలను లబ�
కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలందించేందుకు ప్రభు త్వం కంటివెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడుత విజయవం తం కావడంతో ఈ ఏడాది జనవరి 19వ తేదీన రెండో విడుతను ప్రారంభించింది.
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 42 రోజుల్లో 2,79,455 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. ఊరూరా శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఉత్సాహంగా కేంద్రానికి తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకొన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. మొదటి విడుతలో కార్యక్రమం విజయవంతం కాగా, రెండో విడుతలోనూ అదే ఉత్సాహంతో కొనసాగుతున్నది.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మంగళవారం చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 14,412 మం�
కంటి సమస్యలతో బాధపడుతున్నవారు కంటి వెలుగుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా కంటి సమస్యలు దూరమవుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం