కంటి వెలుగు కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం కంటివెలుగు శిబిరాలు కొనసాగాయని, 44 బృందాలతో 5,171 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 387 �
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. బుధవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 10,607 మందికి కంటి ప
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు.
కంటి వెలుగుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. 2వ విడుత కార్యక్రమం ప్రారంభమైన 61 రోజుల్లో సూర్యాపేట జిల్లాలో 3,91,128 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 2,67,745 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వై�
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 11,874 మ
కంటివెలుగులో భాగంగా ప్రజలకు కంటి పరీక్షలు చేయడమే కాదు, అద్దాలు తీసుకొన్న వారి నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ కూడా తీసుకొంటున్నది. ఇప్పు డు లబ్ధిదారులను ఏమాత్రం కదిలించినా ‘అద్దాలు మంచిగున్నయ్.. మునుపటి�
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 100 శాతం ప్రసవాలు జరగాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, పంచాయతీ, మహిళా, శిశు సంక�
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సుంకిని సర్పంచ్ మాధవ్రావు అన్నారు. గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన గురువారం పరిశీలించారు.
ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభి స్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సగం పని రోజులు పూర్తి కాగా, అనుకున్న లక్ష్యంలో సగం వరకు పూర్తి చేసింది. మిగతా రోజుల్లో లక్ష్యం పూర్తి చ�
ఎడపల్లి మండలం ఒడ్డపల్లి గ్రామంలో సోమవారం కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, సర్పంచ్ కూరెళ్ల శ్రీధర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వనజానాగరాజు, కార్యదర్శి గంగాధర్, కంటి వెలుగ
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. వంద పని రోజుల్లో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పరీక్షలు చేస్