చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో గురువారం 15,867 మందికి కంటి పరీక్షలు నిర్వహించా�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’ను ఉ మ్మడిజిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది వినియోగించుకోవాలని జోగుళాం బ జోన్ 7 డీఐజీ ఎల్ఎ స్ చౌహాన్ సూచించారు.
కాప్రాసర్కిల్లోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఏడు కంటి వెలుగు కేంద్రాల్లో శుక్రవారం మొత్తం 800 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు అందించాలని, అలాగే పోడు భూముల సాగు పట్టాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభు�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 16,199 మందికి కంటి పరీక్షలు నిర్వహించార�
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు కంటి వెలుగు శిబిరాల్లో పాల్గొనగా, ఇప్పటివరకు 1,06,634 మందికి కంటి పరీక్షలు చేశారు.