మండలంలో చేపడుతున్న కంటివెలుగు పరీక్షల కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీడీవో జమలారెడ్డి తెలిపారు. నేలకొండపల్లి, బోదులబండ గ్రామాల్లోని కంటి పరీక్షల కేంద్రాలను ఆయన సందర్శించి మాట్లాడారు.
కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. తెలంగాణలో ప్రజల కంటి సమస్యలను నివారించడం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండోదఫా చేపట్టిన కంటి వెలుగు పథకం విశేష స్పందన లభిస్తున్నద�
జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను పక్కగా కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అంధత్వ నివారణ కోసం సీఎం కేసీఆర్ గ్రామాల్లో ఏర్పాటు చేయిస్తున్న కంటి వెలుగు శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీపీ మోతె కళావతి కోరారు. చంద్రయ్యపల్లిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని శుక్రవారం ఆమె ప్రార�