కంటివెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం ఉచితంగా అద్దాలు
జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కేంద్రాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి 17 రోజుల్లో శుక్రవారం వరకు 1,07,723 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలి�
కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. ఊరూరా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు.
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 40 బృం దాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక డాక్టర్తో పాటు అప్తాలమిజిస్ట్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశలు, ఒక డాటా ఎంట్రీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. మంగళవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 15,844 మందికి కంటి పరీక్షలు నిర్వ�
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. మెదక్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు క్యూలో నిలబడి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ జీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓఎస్డీ కార్యాలయంలో పోలీస్శాఖ కోసం ఏర్పాటు
కంటివెలుగు శిబిరాల వద్ద ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. శుక్రవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 17,131 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
‘కంటి వెలుగు’ శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని గురువారం �
గ్రేటర్లో 274 కంటి వెలుగు కేంద్రాల్లో 9వ రోజు 31,171 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో 9,780 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా 4,866 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశా�