‘అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు రెండో విడుత కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతమైనది. కంటి సమస్యలతో సతమతమవుతున్న ఎంతోమందికి ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు న�
రెండో విడత కంటివెలుగు 86రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది. పల్లెలు, పట్టణాల్లో ప్రజలు శిబిరాలకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. దీర్ఘకాలంగా దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు పరీక్షలు నిర
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ఉ త్సాహంగా తరలిస్తున్నారు. వైద్య సిబ్బంది కంటి పరీక్షలు ని�
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 4,22,418 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,00,752 మంది పురుషు లు, 2,21,666 మంది మహిళలు ఉన్నారు.
కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ప్రజలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు అధిక సంఖ్యలో తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
కంటి వెలుగు పరీక్షలు విజయవంతంగా సాగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో సోమవారం 9,357 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 1,874 మందికి దగ్గర, దూరం చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నది.
కంటి వెలుగు కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం కంటివెలుగు శిబిరాలు కొనసాగాయని, 44 బృందాలతో 5,171 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 387 �
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 11,874 మ
కంటివెలుగులో భాగంగా ప్రజలకు కంటి పరీక్షలు చేయడమే కాదు, అద్దాలు తీసుకొన్న వారి నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ కూడా తీసుకొంటున్నది. ఇప్పు డు లబ్ధిదారులను ఏమాత్రం కదిలించినా ‘అద్దాలు మంచిగున్నయ్.. మునుపటి�
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 100 శాతం ప్రసవాలు జరగాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, పంచాయతీ, మహిళా, శిశు సంక�
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సుంకిని సర్పంచ్ మాధవ్రావు అన్నారు. గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన గురువారం పరిశీలించారు.
గ్రేటర్లో కంటివెలుగు 43 వ రోజుకు చేరుకుంది. గురువారం 274 కేంద్రాల్లో 27,259 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3,075 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 1949 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫార�