‘అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు రెండో విడుత కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతమైనది. కంటి సమస్యలతో సతమతమవుతున్న ఎంతోమందికి ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు న�
రెండో విడత కంటివెలుగు 86రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది. పల్లెలు, పట్టణాల్లో ప్రజలు శిబిరాలకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. దీర్ఘకాలంగా దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు పరీక్షలు నిర
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 4,22,418 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,00,752 మంది పురుషు లు, 2,21,666 మంది మహిళలు ఉన్నారు.
కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ప్రజలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు అధిక సంఖ్యలో తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
కంటి వెలుగు పరీక్షలు విజయవంతంగా సాగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో సోమవారం 9,357 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 1,874 మందికి దగ్గర, దూరం చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియో గం చేసుకోవాలని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో శశిప్రభ, ఎం�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం కంటివెలుగు శిబిరాలు కొనసాగాయని, 44 బృందాలతో 5,171 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 387 �
కంటి వెలుగుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. 2వ విడుత కార్యక్రమం ప్రారంభమైన 61 రోజుల్లో సూర్యాపేట జిల్లాలో 3,91,128 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 2,67,745 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వై�
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 11,874 మ
కంటివెలుగులో భాగంగా ప్రజలకు కంటి పరీక్షలు చేయడమే కాదు, అద్దాలు తీసుకొన్న వారి నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ కూడా తీసుకొంటున్నది. ఇప్పు డు లబ్ధిదారులను ఏమాత్రం కదిలించినా ‘అద్దాలు మంచిగున్నయ్.. మునుపటి�
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 100 శాతం ప్రసవాలు జరగాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, పంచాయతీ, మహిళా, శిశు సంక�
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సుంకిని సర్పంచ్ మాధవ్రావు అన్నారు. గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన గురువారం పరిశీలించారు.
ఎడపల్లి మండలం ఒడ్డపల్లి గ్రామంలో సోమవారం కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, సర్పంచ్ కూరెళ్ల శ్రీధర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వనజానాగరాజు, కార్యదర్శి గంగాధర్, కంటి వెలుగ
నాకు కొన్ని రోజుల సంది కండ్లు సరిగా కనిపిస్తలేవు. మా ఊరిలో కంటి వెలుగు శిబిరం పెడితే వచ్చి డాక్టరుకు సూపించుకున్న. పరీక్షలు చేసిన్రు. మందులు, అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కండ్లు తేటగా కనిపిస్తున్నయ్.
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో నందిమేడారంలో 30పడకల దవాఖాన భవనాన్ని నిర్మిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్