రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు వైద్యశిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 96,07,764 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15.65 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు.
గ్రేటర్లో కంటివెలుగు 43 వ రోజుకు చేరుకుంది. గురువారం 274 కేంద్రాల్లో 27,259 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3,075 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 1949 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫార�
కంటివెలుగు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. ఊరూరా విజయవంతంగా కొనసాగుతున్నది. రెండు జిల్లాల్లో కలిపి నేత్ర పరీక్షల సంఖ్య ఇప్పటికే ఐదు లక్షలు దాటింది. లక్షకు పైగా కళ్లద్దాలను లబ�
కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలందించేందుకు ప్రభు త్వం కంటివెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడుత విజయవం తం కావడంతో ఈ ఏడాది జనవరి 19వ తేదీన రెండో విడుతను ప్రారంభించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 16,199 మందికి కంటి పరీక్షలు నిర్వహించార�