గ్రేటర్లో కంటివెలుగు 48వ రోజుకు చేరుకున్నది. సోమవారం 274 కేంద్రాల్లో 24,569 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3087 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 1500 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫార
రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు వైద్యశిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 96,07,764 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15.65 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు.
కంటివెలుగు ద్వారా రాబోయే 50 రోజుల్లో రెండు కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి కొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు.
ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. అవసరమున్న వారికి కంటి అద్దా
రాష్ట్రంలో కంటివెలుగు పరీక్షలు మరో రికార్డుకు చేరువవుతున్నాయి. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. మరో రెండు రోజుల్లో కోటి మందికి పరీక్షలు పూర్తి కానున్నాయి. క�
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మనిషికి నయనం ప్రధానం కావడంతో కంటి జబ్బుల సమస్యలకు చెక్పెట్టేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా ప్రారంభించిం
సర్కారోళ్లు దేవుడోలే అచ్చిన్రు. అమ్మా నీకు కండ్లు మంచిగ కనపడుతున్నాయా? అని ఇంటికి వచ్చి అడిగిన్రు. ఎందుకో అనుకున్న. సక్కగా కనిపిస్తలేవని చెప్పంగనే పేరు రాసుకున్నరు. ఇయ్యాళ్ల కండ్ల శిబిరం పెట్టినం.. రమ్మన�
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో 13,135 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,099 మందికి కంటి అద్దాలు అందజేశారు. 933 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల �
చిత్రంలో కూర్చున్న వ్యక్తి.. నిర్మల్ పట్టణంలోని బుధవార్పేటకు చెందిన అబ్దుల్ సలాం.రాష్ట్ర సర్కారు 2018 సంవత్సరంలో మొదటిసారిగా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయగా పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడు కండ్ల�
కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని సగం గ్రామాలు, 60 శాతం పట్టణ వార్డుల్లో శిబిరాలు పూర్తయ్యాయి. నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జనవరి 18న రెండో విడత కం
Kanti Velugu | హైదరాబాద్ : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు( Kanti Velugu Camps ) రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతు
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలో శుక్రవారం మంత్రి విస్తృత పర్యటన చేశారు.
గ్రేటర్లో కంటివెలుగు 43 వ రోజుకు చేరుకుంది. గురువారం 274 కేంద్రాల్లో 27,259 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3,075 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 1949 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫార�