గ్రేటర్లో కంటివెలుగు 42వ రోజు 274 కేంద్రాల్లో 28,119 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3,422 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 2,298 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారుల�
రాష్ట్రంలో ‘కంటివెలుగు’ కార్యక్రమం రోజూ లక్షల మందిలో సంతోషాన్ని నింపుతున్నది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేపట్టిన ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతున్నది.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మంగళవారం చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 14,412 మం�
Telangana | హైదరాబాద్ : వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) చేపట్టిన విప్లవాత్మక పథకాల వల్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదల సాధించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
గ్రేటర్లో కంటివెలుగు 41వ రోజుకు చేరుకుంది. సోమవారం 274 కేంద్రాల్లో 26,168 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4032 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా.. 2475 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారస�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు సందడిగా సాగుతున్నాయి. ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. అవసరమైనవారికి కండ్లద్దాలు, మందులు పంపిణీ చేస్తున్నా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు ఇంటికి దీపంలా మారాయి. కంటి లోపాలతో బాధపడుతున్న ఎంతో మందికి వెలుగునిస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో శిబిరాలు ప్రారంభించిన
గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ఓ వరంలా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులకు కంటి సమస్యలతో వచ్చిన వారికి వైద్యసిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి కండ్ల అద్దాలు, మందులు అంద�
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు ప్రజల కళ్లల్లో కాంతులు నింపుతున్నాయి. ఇప్పటి వరకు లక్షలాది మందికి నేత్ర పరీక్షలు చేసి అవసరం అయిన వారికి మందులు, కళ్లద్దాలు అందించారు. జిల్లాలో గురు�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గురువారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు
గ్రేటర్లో కంటివెలుగు 39వ రోజుకు చేరుకుంది. బుధవారం 274 కేంద్రాల్లో 29,691 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందు లో 4,442 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా... 2,376 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫార
గ్రేటర్లో కంటివెలుగు 38వ రోజుకు చేరుకున్నది. ఇప్పటివరకు 4,16,379 మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. బుధవారం భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలీ కా�
కంటి సమస్యలతో బాధపడుతున్నవారు కంటి వెలుగుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా కంటి సమస్యలు దూరమవుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం