కింగ్కోఠి క్లస్టర్ ఎస్పీహెచ్వో, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పద్మజ నేతృత్వంలో క్లస్టర్ పరిధిలోని ఆరు యూపీహెచ్సీల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో ప్రజలు పరీక్షలను చేయించుకుంటున్�
జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో విడుత ప్రారంభించినప్పటి నుంచి మంగళవారం వరకు 1,88,297 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయి.
వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. మంగళవారం మెదక్ కలెక్టర్ రాజర్షి షా హవేళీఘనపూర్లో ఏర్పాటుచేసిన సెంటర్ను పరిశీలించి వివరాలు తెలుసుకుని, సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. చ�
ల్లాలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. రెండో విడుత కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 1,81,391 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయని, అందులో 30,972 మందికి రీడింగ్ కళ్లద్దాలు అందజేశామని, 19,260
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’ను ఉ మ్మడిజిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది వినియోగించుకోవాలని జోగుళాం బ జోన్ 7 డీఐజీ ఎల్ఎ స్ చౌహాన్ సూచించారు.
గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 16,054 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. మెట్పల్లి పట్టణంలోని 25వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్యశిబిరాన్ని శుక�
కాప్రాసర్కిల్లోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఏడు కంటి వెలుగు కేంద్రాల్లో శుక్రవారం మొత్తం 800 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం ఓ యజ్ఞంలా కొనసాగుతున్నదని, ఈ కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి �
మనిషి జీవితానికే వెలుగునిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పురపాలక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, కమిషనర్ ఉమాద�