25 పనిదినాల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం, అవసరం ఉన్నవారికి కండ్లద్దాలు అందజేయడం గొప్ప విషయం. ప్రభుత్వ లక్ష్యం చాలా పెద్దది. ప్రపంచంలో అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమంగా రికార్డు సృష్టించేందుకు కష్�
కంటి వెలుగుతో మసకలు మాయమవుతున్నాయి. గత నెల19న ఖమ్మం రూరల్ మండలంలో మలివిడత కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలో మూడు బృందాలు 9,163 మందికి పరీక్షలు నిర్వహించారు.
కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన కం�
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం 25 రోజుల పాటు కొనసాగుతూ లక్షా 44వేల 510 మందికి కంటి పరీక్షలు చేసింది. ఇందులో పురుషులు 68,962 మంది, మహిళలు 75,548 మంది ఉన్న
Kanti Velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గడిచిన 25 రోజుల పని దినాల్లో కంటి వెలుగు పరీక్షలు నేటికి 50 లక్షల మార్కుకు చేరు
నిరుపేదలకు కంటి వెలుగులు పంచడమే లక్ష్యంగా రేకుర్తిలో 1988 ఫిబ్రవరి 20న అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పీవీ నరసింహారావు చేతుల మీదుగా ఈ చారిటీ దవాఖానను ప్రారంభించారు.
పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ నిరుపేదలకు 24 గంటలపాటు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ముగ్దుంపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను ఆయన ప్�
సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కంటి వెలుగు పథకాన్ని తెచ్చింది. జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమంగా చేపట్టిన ఈ పథకాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్�
దూరపు, దగ్గరి చూపుతో బాధపడుతూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకన్న వారికి ఆర్డర్ అద్దాలు వచ్చాయి. వైద్య సిబ్బంది పంపిణీ చేయగా, లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తమకు కంటిచూపును ప్రసాదించిన సర్కారు