ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు అందించాలని, అలాగే పోడు భూముల సాగు పట్టాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభు�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 16,199 మందికి కంటి పరీక్షలు నిర్వహించార�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు పరీక్షలతో ప్రతి ఇంటికీ వెలుగులు నింపుతున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్న
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ లోలపు గౌతమీ సుమన్ అన్నారు. గురువారం కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్లో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ �
Kanti Velugu | కంటి వెలుగు కార్యక్రమం మే నెలాఖరు వరకు జరుగుతుందని, కార్యక్రమంలో లబ్ధిదారులకు అందించే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో జాగ్రత వహించాలని అధికారులను ఆదేశించారు.
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు కంటి వెలుగు శిబిరాల్లో పాల్గొనగా, ఇప్పటివరకు 1,06,634 మందికి కంటి పరీక్షలు చేశారు.
కంటి వెలుగు కార్యక్రమం ఎంతో బృహత్తర కార్యక్రమమని.. దీని ద్వారా ప్రతిరోజూ వేలాది మంది వృద్ధులు, మహి ళలు కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితాహరినాథ్రెడ్డి
కంటి వెలుగుతో వేరే చోటుకు వెళ్లకుండా ఊర్లోనే పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు. కండ్లు మసకగా కనిపిస్తున్నాయి. అందుకే పరీక్షలు చేయించుకున్నా. అద్దాలు, మందులు ఉచితంగా ఇచ్చారు.
మంగళవారం హైదరాబాద్లోని యూసుఫ్గూడ పరిధి రహ్మత్నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో రోగులను పరీక్షిస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఫ్షా, ఆప్తోమెట్రిస్ట్ మెరాజ్.
గ్రేటర్లో 18వ రోజు 274 కేంద్రాల్లో 30,111 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 7,091 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 3,658 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించ�
కంటివెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం ఉచితంగా అద్దాలు
జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కేంద్రాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి 17 రోజుల్లో శుక్రవారం వరకు 1,07,723 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలి�