కంటి వెలుగు రెండో విడత కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. మెదక్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు క్యూలో నిలబడి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
ప్రభు త్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పం దన లభిస్తున్నది. సోమవారం జిల్లావ్యాప్తంగా 7,18 6మందికి పరీక్షలు నిర్వహించి 852మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ జీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓఎస్డీ కార్యాలయంలో పోలీస్శాఖ కోసం ఏర్పాటు
కంటివెలుగు శిబిరాల వద్ద ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో వైద్యాధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో శనివార�
ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. శుక్రవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 17,131 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
నేను ఓదెల రైల్వే స్టేషన్ దగ్గర టీ, టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న. కొద్ది రోజుల సంది కండ్లు సరిగ్గా కనిపిస్తలేవ్. మస్తు ఇబ్బంది అయితుండె. కండ్ల పరీక్షకు కరీంనగర్కు పోవాల్నాయె.
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జనవరి 25న ప్రారంభమైనంది కంటివెలుగు శిబిరం శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీహెచ్ఎంవో వెంకట్ ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం డీజీపీ కార్యాలయంలోని 1,152 మంది పోలీ
గ్రేటర్లో 11వ రోజు నాటికి లక్ష మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే గ్రేటర్లో 274 కేంద్రాల్లో 31,029 మందికి కంటి పరీక్షలు చేశారు.
కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, వైద్య సిబ్బందిని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు.