రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు శిబిరాలకు ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం 8,858 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 1,345 మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు జిల్లా �
కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. తెలంగాణలో ప్రజల కంటి సమస్యలను నివారించడం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండోదఫా చేపట్టిన కంటి వెలుగు పథకం విశేష స్పందన లభిస్తున్నద�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం బుధవా రం ముమ్మరంగా సాగింది. జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 45 శిబిరాల ను ఏర్పాటు చేసి 6,730మందికి కంటి పరీక్షలు నిర్వహించ�
కంటి వెలుగు శిబిరాలు ఉదయం 9గంటల కల్లా ప్రారంభించాలని కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖలతో కంటి వెలుగు కార్యక్రమంపై కలెక్ట�
జిల్లాలో నేత్ర వైద్య శిబిరాలకు అనూహ్య స్పందన వస్తోంది. కంటి వెలుగు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయిం చుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చే
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం అమలు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగి మండలం తొండపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే మహే�
అంధత్వ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో మంగళవారం కంటి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో కంటివెలుగు శిబిరాన్ని నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్యూఏఎస్) బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు.