‘కంటివెలుగు’ శిబిరాలతో ఊరూరా నేత్రానందం నెలకొంది. ఆరో రోజూ శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగింది. కంటి పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ప్రజల నుంచి నేత్ర శిబిరాలకు విశేష స్పందన లభిస్తున్నది. శుక్రవారం 44 శిబిరాల్లో 15,759 మందికి వైద్యులు, సిబ్బంది ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. 9,869 మందికి మం�
రేవంత్.. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకొని వారు ఇచ్చిన అద్దాలు పెట్టుకొని చూస్తే.. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న కొడంగల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి కనిపిస్తదని టీపీసీసీ �
అంధత్వ నివారణ కోసం సీఎం కేసీఆర్ గ్రామాల్లో ఏర్పాటు చేయిస్తున్న కంటి వెలుగు శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీపీ మోతె కళావతి కోరారు. చంద్రయ్యపల్లిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని శుక్రవారం ఆమె ప్రార�
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. శుక్రవారానికి ఆరో రోజుకు చేరుకున్నది. జిల్లాలో ఏర్పాటు చేసిన 42 బృందాల �
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తులేఖుర్దు, యాచారం గ్రామా ల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు
కంటి వెలుగు కార్యక్రమంతో కంటి సమస్యలు దూరమవుతాయని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జయలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె ఫరూఖ్నగర్ మండలంలోని రాయికల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపును పరిశీలించి
పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు.
పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండల
పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ సూచించారు.