రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి చక్కటి స్పందన వస్తుంది. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు 18,881మందికి పరీక్షలు చేయగా ఇప్పటి వరకు 80,617మందికి పర
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. నగరాల్లోని డివిజన్లు, పట్టణాల్లోని వార్డులు, గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస�
అంధత్వాన్ని నివారించేందుకే కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, నిబంధనల మేరకు కంటి పరీక్షలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సాధన అన్నారు.
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నాలుగు రోజులుగా 19,459 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3,743మందికి కంటి అద్ధాలను అందజేశారు.
కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవావాలని జడ్పీ వైస్చైర్పర్సన్ లావణ్యారెడ్డి అన్నారు. మెదక్ మండలం జానకంపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. కంటి సమస్యలు ఉన్న వారు తమ వంతు బాధ్యతగా గ్రేటర్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు స్వచ్ఛందంగా వెళ్లి పరీక్�
కంటి వెలుగు శిబిరాల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ ఉమా ప్రకాశ్ పేర్కొన్నారు. యూసుఫ్గూడ సర్కిల్లో సోమవారం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులతో �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్ర వేశపెట్టిన ‘కంటి వెలుగు’ ఇంటింటా వెలుగు నింపాలని ఎంపీడీవో కాళప్ప అన్నారు. సోమవారం ఊట్కూర్, పులిమామిడి గ్రామాల్లో చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.
దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుక�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మున్సిపాలిటీలు, గ్రా మాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు క్యూ కడుతున్న