కంటి వెలుగు కార్యక్రమం జిల్లా కేంద్రం మెదక్లో మూడో రోజు శనివారం 22వ వార్డులో నిర్వహించారు. బస్తీ దవాఖాన వైద్యుడు మణికంఠ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో అంధత్వ నివారణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నిరుపేదల కంటి సమస్యలు పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించార
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులను ఆదేశించారు.
Kanti Velugu | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కంటివెలుగు’ శిబిరాలు రెండో రోజూ జోరుగా కొనసాగాయి. పరీక్షలు చే యించుకునేందుకు ఉత్సాహంగా వచ్చిన వారితో శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని క్యాంపులు కిటకిటలాడాయి. అనంతరం అద్దాలు పెట్టుకొని మురిసిపోయి చూపు స్పష�