దేశంలోని ట్రక్, భారీ రవాణా వాహన డ్రైవర్లలో 50 శాతం మందికి దృష్టి లోప సమస్య ఉన్నది. ఈ విషయం సైట్ సేవర్స్ ఇండియా అనే ఎన్జీవో సహకారంతో నోయిడాలోని ఐ కేర్ ఐ హాస్పిటల్ చేసిన సర్వేలో వెల్లడైంది.
వైద్య రంగానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు ఇస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు.
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాలు జిల్లాలో నాల్గోరోజు యధావిధిగా జరిగాయి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మొత్తం 48కేంద్రాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను కలెక్టర్ అనుదీప్, జిల్లా వ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో ఖమ్మాన్ని అంధత్వరహిత జిల్లాగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం రఘునాథప
Kanti Velugu | ప్రజలు కంటి చూపు సంబంధ సమస్యలతో బాధపడకూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ య�
పేదలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి కండ్లద్దాలు, సర్జరీలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం రెండురోజుల సెలవుల తర్వాత సోమవారం నుంచి ప్రార�
రెండో విడత కంటివెలుగులో భాగంగా జర్నలిస్టులు, పోలీసులు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు.