చిట్కుల్ గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం పటాన్చెరు మండలం చిట్కుల్లో కలెక్టర్ శరత్ ఆకస్మికంగా రావడంతో కంటివెలుగు సిబ్బంద
కంటి వెలుగు 2.0 కార్యక్రమానికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. ఆరవ రోజు శుక్రవారం కంటి సమస్యలు ఉన్న వారు పెద్ద ఎత్తున కంటి వెలుగు శిబిరాలకు తరలివచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కంటి వెలుగు పథకంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఈ పథకాన్ని ఢిల్లీలోనూ అమలు చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో కంటి వెలుగు ఓ యాగంలా కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ గ్రామంలో బుధవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
కంటివెలుగు శిబిరాలు ఐదో రోజూ జోరుగా కొనసాగాయి. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన క్యాంపులు పరీక్షలు, అద్దాలు తీసుకునేందుకు వచ్చిన వారితో కిటకిటలాడాయి.
కంటివెలుగు కార్యక్రమానికి 5వ రోజు వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్ద తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 274 కేంద్రాల్లో 36,361మందికి కంటి పరీక్షలు జరిపినట్లు వైద్యా�
అంధత్వ రహిత సమాజాన్ని నెలకొల్పాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కంటివెలుగు’ విజయవంతంగా కొనసాగుతున్నది. దృష్టి లోపాలతో బాధ పడుతున్న వారికి ఈ కార్యక్రమం ఉపయుక్తంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఇప�
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నారని, కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని మూడోవార్డులో బుధవారం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రార