రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 507 గ్రామ పంచాయతీలు, 205 మున్సిపల్ వార్డుల్లో 12.29 లక్షల మందికి నేత్ర పరీక్
జిల్లాలోని వివిధ గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్య శిబిరాలకు గ్రామాల్లో విశేష స్పందన లభిస్తున్నది. ధర్పల్లి మండలంలోని ధర్పల్లి, ప్రాజెక్టు రామడుగు, మోబిన్సాబ్ తండా, బెల్యాతండాతో
గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 274 కేంద్రాల్లో కంటి వెలుగు నిర్వహిస్తున్నారు.7వ రోజు 33021 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 10,728 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. 5419 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ క�
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. వీర్నపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యాలను చేరుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ బీ మాలతి అధికారులను ఆదేశించారు.
జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను పక్కగా కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో కాంతి నింపుతోందని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మండలంలోని చిక్లీ గ్రామంలో శుక్రవారం కంటి వెలుగు శిబిరాన్ని జడ్పీ చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్ర�
కంటి చూపు సమస్యలతో బా ధ పడేవారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేసేందుకు తెలంగాణ సర్కార్ రెండో విడుత ‘కంటివెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంతో పేదలకు ఎంతో మేలు చేకూరుతున్నదని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. మండలంలోని చిన్న ఆదిరాలలో కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో ఉమాదేవితో కల�