కంటి వెలుగు శిబిరాలకు 11వ రోజూ శుక్రవారం అపూర్వ స్పందన లభించింది. నియోజకవర్గంలోని ఐదు మండలాలు,10 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో 2,230 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Minister Harish rao | కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అవసరమైన వారికి తక్షణమే రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
జిల్లాలో రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్న ది. 42 బృందాల్లోని వైద్యులు నేత్ర సంబంధిత సమస్యలతో వచ్చిన మహిళలు, వృ ద్ధులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులను పంపిణీ చేస
‘కంటి వెలుగు’ శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని గురువారం �
జిల్లాలో కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం 7,060 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 44 శిబిరాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 65,100 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పార�
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు.
గ్రేటర్లో 274 కంటి వెలుగు కేంద్రాల్లో 9వ రోజు 31,171 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో 9,780 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా 4,866 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశా�
అల్వాల్ డివిజన్లోని తిరుమల ఎన్క్లేవ్ వద్ద జరుగుతున్న బాక్స్డ్రైన్ పనులను 15-20 రోజుల్లో పూర్తి చేయాలని గుత్తేదారును కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ చిన్నారెడ్డి ఆదేశించారు.
మండలంలో చేపడుతున్న కంటివెలుగు పరీక్షల కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీడీవో జమలారెడ్డి తెలిపారు. నేలకొండపల్లి, బోదులబండ గ్రామాల్లోని కంటి పరీక్షల కేంద్రాలను ఆయన సందర్శించి మాట్లాడారు.