గిర్మాజీపేట, ఫిబ్రవరి 2 : జిల్లాలో కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం 7,060 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 44 శిబిరాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 65,100 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పారు. అత్యధికంగా గవిచర్లలో 241 మందికి, అత్యల్పంగా వర్ధన్నపేట వార్డు-6లో 90 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఏ గ్రామంలో ఎంత మందికి పరీక్షలు నిర్వహించారో జిల్లా కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి గోపాల్రావు వెల్లడించారు.
రెడ్యానాయక్తండాలో 155 మందికి , ఆకులతండాలో 183 , చంద్రయ్యపల్లెలో 159 , నర్సంపేట వార్డు-23లో 192, ఉప్పరపల్లిలో 169, శంకరంతండాలో 130, వరంగల్ వార్డు- 21 (చింతల్)లో 153, వరంగల్ వార్డు- 35(చింతల్)లో 157 , వరంగల్ వార్డు- 26(చింతల్)లో 159 , వరంగల్ వార్డు-36(చింతల్)లో 172, వరంగల్ వార్డు-22(దేశాయిపేట)లో 161, వరంగల్ వార్డు-12(దేశాయిపేట)లో 161, మల్లంపల్లిలో 161, వరంగల్ వార్డు-37(ఫోర్ట్ వరంగల్)లో 171, వరంగల్ వార్డు-39(ఫోర్ట్ వరంగల్)లో 143, గీసుగొండలో 194, వంచనగిరిలో 173, వరంగల్ వార్డు-15(గీసుగొండ)లో 167, వరంగల్ వార్డు-19(కాశీబుగ్గ)లో 174, వరంగల్ వార్డు-16(కీర్తినగర్)లో 200, లక్ష్మీపూర్లో 151, ధర్మారావుపేటలో 162, నారక్కపేటలో 156, నల్లబెల్లిలో 150, ముదిగొండలో 139, నెక్కొండలో 137, వరంగల్ వార్డు-17(పైడిపల్లి)లో 160, వరంగల్ వార్డు-3(పైడిపల్లి)లో 172, హట్యాతండాలో 159, పర్వతగిరిలో 188, చింతనెక్కొండలో 148, కొండాపూర్లో 158, కాశీగూడెంలో 125, రాయపర్తిలో 135, వర్ధన్నపేట వార్డు-6లో 90, గన్నారంలో 145, వరంగల్ వార్డు-42(రంగశాయిపేట)లో 148, వరంగల్ వార్డు-41(రంగశాయిపేట)లో 149, సంగెంలో 225, గవిచర్లలో 241, వరంగల్వార్డు-39( ఎస్ఆర్ఆర్తోట)లో 149, వరంగల్ వార్డు-32(ఎస్ఆర్ఆర్తోట)లో 163 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు.