కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కంటివెలుగు పథకాన్ని తీసుకొచ్చింది. 2018 ఆగస్టులో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమం 100 పనిరోజుల మైలురాయిని దాటింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో శనివారం కంటివెలుగు శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ఉ త్సాహంగా తరలిస్తున్నారు. వైద్య సిబ్బంది కంటి పరీక్షలు ని�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
రాష్ట్రంలో కంటివెలుగు పరీక్షల సంఖ్య కోటిన్నర దాటింది. 100 రోజుల్లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో కేవలం 80 రోజుల్లోనే కోటిన్న
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. పేద ప్రజలకు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నది.
కంటి వెలుగు కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి.
ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభి స్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్
ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. అవసరమున్న వారికి కంటి అద్దా
చిత్రంలో కూర్చున్న వ్యక్తి.. నిర్మల్ పట్టణంలోని బుధవార్పేటకు చెందిన అబ్దుల్ సలాం.రాష్ట్ర సర్కారు 2018 సంవత్సరంలో మొదటిసారిగా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయగా పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడు కండ్ల�
కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని సగం గ్రామాలు, 60 శాతం పట్టణ వార్డుల్లో శిబిరాలు పూర్తయ్యాయి. నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జనవరి 18న రెండో విడత కం
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలో శుక్రవారం మంత్రి విస్తృత పర్యటన చేశారు.
కంటి సమస్యలు లేని తెలంగాణే ధ్యేయంగా.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్త�