దృష్టి లోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కా ర్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే గొప్పదని, ఇది పేదలకు ఎంతో ఉపయోగకరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అ న్నారు. ఇతర రాష్ర్టాలు సైతం కంటి వెలుగును ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. బుధవారం ఎ�
జిల్లాలో రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్న ది. 42 బృందాల్లోని వైద్యులు నేత్ర సంబంధిత సమస్యలతో వచ్చిన మహిళలు, వృ ద్ధులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులను పంపిణీ చేస
జిల్లాలో కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం 7,060 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 44 శిబిరాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 65,100 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పార�
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం నాంపల్లి గృహకల్ప ఆవరణలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యాలను చేరుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ బీ మాలతి అధికారులను ఆదేశించారు.