పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కంటివెలుగు కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు చేయించుకున్నారు.
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుండగా.. అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 22 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయనున్నారు.
సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీల పరిధిలో 616 శిబిరాలు నిర్వహించనున్నారు. ఇందుకు 53 బృందాలను ఏర్పాటు చేయగా 36 బృందాలు గ్రామీణా ప్రాంతాల్లో , 14 బృందాలు అర్బన్ ప్రాంతాల్లో సేవలు అందిస్తాయ�
ఈ పథకం ద్వారా ‘అంధత్వరహిత తెలంగాణ’ దిశగా అడుగులు వేస్తున్నాం. ‘నివారించదగు అంధత్వా న్ని’ కంటివెలుగు అనే పేరుతో రాష్ట్ర జనాభాకు వర్తింపజేసేలా కంటి స్క్రీనింగ్ను ప్రభుత్వం చేపట్టింది.
కంటి వెలుగు కార్యక్రమంలో జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది భాగస్వాములై విజయవంతం చేయాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేశ్ కోరారు. ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమ న
ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారం భిస్తారని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
చిన్నాపెద్దా సహా ఇంట్లో ఎవ్వరూ కంటిచూపు సమస్యలతో బాధపడకుండా వారి ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రెండో విడుత ‘కంటి వెలుగు’కు సన్నాహాలు చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు వైద్యశిబిరాల్లో చికిత్స చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి అన్నారు.