ఉద్యోగోన్నతిపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో)గా నియమితులైన డాక్టర్ డీ.రామారావు గురువారం ఐడీవోసీలోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు వైద్యాధికారులు, కార
కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు చెందిన సుమారు రూ. 5 లక్షల విలువైన కంటి పరీక్ష యంత్రం(ఆప్టోమెట్రిస్ట్) జాడ లేకుండా పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న కంటి పరీక్ష వైద్య
Pending Salaries | జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలు చెల్లించాలని డీఎంఅండ్ హెచ్ఓకు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.
దగ్గు సిరప్ (Cough Syrup) కారణంగా చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. కోల్డ్రిఫ్ దగ్గు మందును (Coldrif Syrup) వాడటంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో సుమారు 14 మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమయిం
అయిజ పట్టణానికి చెందిన చిట్టి అనే దివ్యాంగురాలిని వానరం కొరికింది. దీంతో వైద్య చికిత్స కోసం బుధవారం ఆమె స్థానిక పీహెచ్సీకి వెళ్లింది. వైద్యులు పరీక్షించి, ప్రభుత్వం సరఫరా చేసిన మాత్రలను అందజేశారు. ఆమె �
పిల్లల్లో శారీరక, మానసిక వ్యాధులకు కారణమయ్యే నులి పురుగులను ఆదిలో నే నిర్ములిద్దామని డీఎంహెచ్వో అన్నా ప్రసన్న కుమారి పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం పెద్దపల్లి �
వినికిడి లోపం గల పది మంది విద్యార్థులకు వినికిడి పరికరాలను డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి గురువారం అందజేశారు చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో �
DMHO Harish Raj | వాతావరణ మార్పులతో కీటక జనిత మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశి�
Health Center | అడ్డగుట్ట ఆరోగ్య కేంద్రాన్ని తుకారం గేట్ బోయబస్తీలోని కమ్యూనిటీ హాల్కు మార్చుతున్నట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రతీ రోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి అన్నారు. అంతర్జాతీయ యోగా శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ ఆయుర్వేద విభాగం ఆధ్వర్యంలో మంగళవారం
శిశువులకు తప్పనిసరిగా రోటాసిల్ వ్యాక్సిన్ వేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి వైద్య సిబ్బందికి సూచించారు.పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశువుకు రోటాసిల్ వ్యాక్సిన్ వేసి బుధవ�
పెద్దపల్లి జిల్లాలో మహిళా డీఎంహెచ్వో డాక్టర్ అన్నప్రసన్నపై ఓ ప్రైవేటు దవాఖాన సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడటాన్ని ఖండిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ తెలిపింది.