Telangana | రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు దాని పరిధిలోని మానవ వన�
జిల్లాలో కుండపోత వర్షంతో వాగులు పొంగుతున్నా ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెరపిలేకుండా కురుస్తుండటంతో జిల్లా తడిసిముద్ద అవుతున్నది. గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రోజంతా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండడంత�
రెగ్యులర్గా ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేసి ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూడాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రైవేట్ ద
గంబుసియా చేపలతో దోమలు పరార్ కానున్నాయి. దోమల వ్యాప్తిని నివారించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగానూ గంబుసియా చేపపిల్లల సాయం తీసుకుంటున్నది. జిల్లాలో ఈ చేపపిల్లల పెంపకాన్ని చేపట్టి వా
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్పై పోలీసులు, వైద్యాధికారులు సోమవారం దాడులు చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ గోపాలపురంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ టెక్నీషియన్ రూ.రెండు కోట్లతో �
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మంగళవారం చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 14,412 మం�
: రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మహిళలను ఆరోగ్యపరంగా మరింత శక్తివంతంగా తయారుచేసేందుకు మరో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’ను ఉ మ్మడిజిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది వినియోగించుకోవాలని జోగుళాం బ జోన్ 7 డీఐజీ ఎల్ఎ స్ చౌహాన్ సూచించారు.
జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలకు విశేష ఆదరణ లభిస్తున్నదని డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ అన్నారు. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమై నాటి నుంచి శుక్రవారం వరకు 1,74,520 మందికి నేత్ర పరీక్షల�
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు కంటి వెలుగు శిబిరాల్లో పాల్గొనగా, ఇప్పటివరకు 1,06,634 మందికి కంటి పరీక్షలు చేశారు.
‘కంటి వెలుగు’ శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని గురువారం �