అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2018లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేసి�
కేసుల పరిష్కారంలో అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కోర్టులో ఉన్న కేసుల పురోగతిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసి
రాష్ట్రానికి అవార్డు అందజేసిన కేంద్రం అభినందించిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వ్యాసెక్టమీ) చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థ�
జిల్లా వైద్యాధికారులు కచ్చితంగా నెలకోరోజు పీహెచ్సీలో నిద్రించాలి నేను కూడా పీహెచ్సీలో నిద్రిస్తా సిజేరియన్లపై ప్రైవేట్ దవాఖానల తీరు మారకుంటే కఠిన చర్యలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ఇంటింటా కరోనా �
అమరావతి: విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది పలు చర్యలు తీసుకుంటుంది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయండి డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రెండు డోసుల కరోనా టీకాలు వేయాలని వ�