జిల్లాలో కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం 7,060 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 44 శిబిరాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 65,100 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పార�
అంధత్వరహిత తెలంగాణ నిర్మాణం కోసమే ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మండలంలోని చౌదర్పల్లిలో సోమవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభిం�
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యాలను చేరుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ బీ మాలతి అధికారులను ఆదేశించారు.
కంటి వెలుగు కార్యక్రమం కోసం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను సోమవారం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ పరిశీలించారు.
కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని చూపు సమస్యలను తొలగించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.మల్లికార్జునన్రావు అన్నారు. మండలంలోని నందనం గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్�
ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తున్నది. సేవలను మరింత చేరువ చేసేందుకు పల్లె చెంతకే వైద్యం పేరుతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇక్కడ ఉ�
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి వైద్యులకు సూచించారు.
ఎదులాపురం, డిసెంబర్28: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమ విజయవంతానికి వైద్యాధికారులు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి బీ మంజునాథ్ నాయక్ అన్నారు.
వచ్చే డిసెంబర్ 2023 నాటికి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు తట్టు, రుబెల్లా బారిన పడకుండా ప్రతి ఒకరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని మెదక్ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ చందు నాయక్ వైద్య సిబ్బందికి స�
వర్ని మండలకేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాల భవన నిర్మాణానికి రూ. 10.7 కోట్ల నిధులు మంజూరు కావడంతో వర్ని, చందూరు, మోస్రా, రుద్రూరు, కోటగిరి మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర�