ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’ను ఉ మ్మడిజిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది వినియోగించుకోవాలని జోగుళాం బ జోన్ 7 డీఐజీ ఎల్ఎ స్ చౌహాన్ సూచించారు.
జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలకు విశేష ఆదరణ లభిస్తున్నదని డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ అన్నారు. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమై నాటి నుంచి శుక్రవారం వరకు 1,74,520 మందికి నేత్ర పరీక్షల�
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు కంటి వెలుగు శిబిరాల్లో పాల్గొనగా, ఇప్పటివరకు 1,06,634 మందికి కంటి పరీక్షలు చేశారు.
‘కంటి వెలుగు’ శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని గురువారం �
జిల్లాలో కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం 7,060 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 44 శిబిరాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 65,100 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పార�
అంధత్వరహిత తెలంగాణ నిర్మాణం కోసమే ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మండలంలోని చౌదర్పల్లిలో సోమవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభిం�
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యాలను చేరుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ బీ మాలతి అధికారులను ఆదేశించారు.
కంటి వెలుగు కార్యక్రమం కోసం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను సోమవారం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ పరిశీలించారు.
కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని చూపు సమస్యలను తొలగించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.మల్లికార్జునన్రావు అన్నారు. మండలంలోని నందనం గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్�
ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తున్నది. సేవలను మరింత చేరువ చేసేందుకు పల్లె చెంతకే వైద్యం పేరుతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇక్కడ ఉ�
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి వైద్యులకు సూచించారు.