సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 274 కేంద్రాల్లో కంటి వెలుగు నిర్వహిస్తున్నారు.7వ రోజు 33021 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 10,728 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. 5419 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశారు.