పరిగి-వికారాబాద్, పరిగి-షాద్నగర్ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్భాటంగా శంకుస్థాపన చేయడంతోపాటు పలుమార్లు శరవేగంగా రోడ్డు పనులు సాగుతున్నాయని అధికార పార్టీ వారు సోషల్ మీడియాలో హల్చ�
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ప్రజా జీవనానికి ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం.. జూలై 1 నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని వికారాబాద్ ఎస్�
KTR | గడ్డం ప్రసాద్ గారు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి.. కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయాడు.. మాకు ప్రభుత్వం నడుపొస్తలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చేవెళ్లకు రానున్నారు. ఓటరు జాబితా రూపకల్పనపై భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ (ఎస్ఐఆర్), బీఆర్ఎస్ పార్టీ సభ్యత్�
అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓహియోకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యుడిగా వికారాబాద్ జిల్లాకు చెందిన కుదురుమల్ల అరుణ్కుమార్ రెడ్డి ఎంపికయ్యారు.
హైదరాబాద్-ముంబయికి జహీరాబాద్ మీదుగా వెళ్లాల్సిన బుల్లెట్ ట్రైన్ ప్రజాప్రతినిధుల, నాయకుల నిర్లక్ష్యంతో రూటు మారింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు కేంద్రంల�
Double Murder Case | మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో గల ఫామ్ హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో తాండూరు నుండి వృద్ధ మహిళలను తీసుకువెళ్లి హత్య చేసి పూడ్చివేసినట్టు ఘటనా స్థలానికి వెళ్లిన తాండూరు పోలీసులు గుర�
Double Murder | తాండూరుకు చెందిన ఇద్దరుమహిళలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తోల్కట్ట గ్రామ సమీపంలో శవాలుగా మారారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఇద్దరు మహిళల దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది.
ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఎవరైనా రైతులను ఇబ్బందులు పెడితే కేసులు నమోదు చేస్తామని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ హెచ్చరించారు.