అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓహియోకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యుడిగా వికారాబాద్ జిల్లాకు చెందిన కుదురుమల్ల అరుణ్కుమార్ రెడ్డి ఎంపికయ్యారు.
హైదరాబాద్-ముంబయికి జహీరాబాద్ మీదుగా వెళ్లాల్సిన బుల్లెట్ ట్రైన్ ప్రజాప్రతినిధుల, నాయకుల నిర్లక్ష్యంతో రూటు మారింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు కేంద్రంల�
Double Murder Case | మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో గల ఫామ్ హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో తాండూరు నుండి వృద్ధ మహిళలను తీసుకువెళ్లి హత్య చేసి పూడ్చివేసినట్టు ఘటనా స్థలానికి వెళ్లిన తాండూరు పోలీసులు గుర�
Double Murder | తాండూరుకు చెందిన ఇద్దరుమహిళలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తోల్కట్ట గ్రామ సమీపంలో శవాలుగా మారారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఇద్దరు మహిళల దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది.
ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఎవరైనా రైతులను ఇబ్బందులు పెడితే కేసులు నమోదు చేస్తామని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ హెచ్చరించారు.
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతుకు ఏదో రకంగా నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, మద్దతు ధర లేకపోవడంతోపాటు నకిలీ విత్తనాలతో చిత్తవుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నకి�
వికారాబాద్ జిల్లా రుక్మాపూర్ గ్రామ శివారులో సాధారణ కూలీలుగా పనిలో చేరిన నలుగురు మావోయిస్టులను తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిడెట్ నందు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Chenchupalli | ‘బాత్రూమ్లోనే బతుకు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు వికారాబాద్ జిల్లా చెంచుపల్లికి పరుగులు పెట్టారు.
లంచం తీసుకొని ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ, ఎస్సైలను శుక్రవారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వికారాబాద్లోని మహిళా పోలీస్స్టేషన్లో సీఐ సరోజ, ఎస్సై రాణి విధులు నిర్వహించే�
జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ ఫిర్యాదు�