జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. వరుసగా ఏదో ఓ చోట పీడీఎస్ బియ్యం పట్టుబడుతున్నది. బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అది మూణ్నాళ్ల ముచ్చ�
Protest | తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు (Politechnic Students) ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెచ్చిన శక్తి స్కీమ్ వల్ల మా మూడేళ్ల చదువు వృథా అవుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్
Hakimpet Land Scam | బిగ్ మేడం ఆదేశాలతో ఓ ఉన్నతాధికారి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణలో చక్రం తిప్పారు. బిగ్ షాడో చెప్పినట్టు వినాలని వచ్చిన ఆర్డర్లతో నిరుపేద రైతుల కడుపులు కొట్టి కోట్ల రూపాయల అక్రమా�
Vikarabad | బాధితుల పక్షాన నిలువాల్సిన రక్షక భటులు ఇక్కడ నిందితుల పక్షాన చేరారు. చట్టాన్ని రక్షించాల్సిన ఆ పోలీసులే అవినీతి రొంపిలో దూరారు. కాసులకు కక్కుర్తిపడి న్యాయం కండ్లకే గంతలు కట్టారు. ఇలాంటి అవినీతి పోల�
వికారాబాద్ జిల్లాలో పట్టుబడిన డీఏపీ నకిలీదేనని వ్యవసాయ అధికారులు తేల్చారు. పూడూర్, పరిగి, బంట్వారం, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీ పట్టుబడగా పరీక్షల నిమిత్తం పోలీసులు ల్యాబ్కు పంపారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదంటూ కేంద్ర జల్శక్తి స్పష్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మంగళవార�
Revanth Reddy | అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతుల జీవితాలను ఆగంచేస్తున్నది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పచ్చని పొలాలను బలవంతంగా లాక్కొంటూ భూమినే నమ్ముకొని బతుకీడుస్తున్న గి
పరిగి-వికారాబాద్, పరిగి-షాద్నగర్ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్భాటంగా శంకుస్థాపన చేయడంతోపాటు పలుమార్లు శరవేగంగా రోడ్డు పనులు సాగుతున్నాయని అధికార పార్టీ వారు సోషల్ మీడియాలో హల్చ�
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ప్రజా జీవనానికి ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం.. జూలై 1 నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని వికారాబాద్ ఎస్�
KTR | గడ్డం ప్రసాద్ గారు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి.. కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయాడు.. మాకు ప్రభుత్వం నడుపొస్తలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చేవెళ్లకు రానున్నారు. ఓటరు జాబితా రూపకల్పనపై భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ (ఎస్ఐఆర్), బీఆర్ఎస్ పార్టీ సభ్యత్�
అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓహియోకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యుడిగా వికారాబాద్ జిల్లాకు చెందిన కుదురుమల్ల అరుణ్కుమార్ రెడ్డి ఎంపికయ్యారు.