వికారాబాద్ జిల్లాలో (Vikarabad) వరుసగా రెండో రోజూ భారీ వర్షం కురుస్తున్నది. వాగులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో ఈసా, మూసీ నదుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో అనంతగిరి క�
వాయుగుండం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడ�
శంషాబాద్ నుంచి పరిగి రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టవద్దంటూ భూములు కోల్పోతున్న రైతులు శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ రైతువేదిక వద్ద రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి ఆందోళన చేశార
విద్యుత్తు షాక్తో ఓ రైతు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా లో చోటుచేసుకున్నది. షాబాద్ మండలంలోని ఉబ్బగుంట గ్రామానికి రైతు చంద్రయ్య(62) గురువారం పొలానికి వెళ్లాడు.
KTR | ట్రిపుల్ఆర్ భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపులార్) కొత్త అలైన్మెంట్కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరాటం ఉధృతమైంది. ప్రభుత్వం ట్రిపులార్ అలైన్మెంట్ వివరాలను మ్యాపుతో సహా హెచ్ఎండీఏ వెబ్సైట్లో పొందుపర్చిన మర�
భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం కోట్పల్లి వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి భార్య ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోట్పల్లి గ్రామానికి చెందిన చాకలి సంగమేశ్వర�
యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ యూరియాకు కొరత ఉంది. దాంతో రైతులు ఎరువుల దుకాణాల దగ్గర యూరియా కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది.
వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలంలో ఘోరం జరిగింది. రోడ్డు పక్కన వెళుతున్న గొర్రెల మందను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మందలోని గొర్రెల పైనుంచి వాహనం దూసుకెళ్లింది.
రాష్ట్రంలో రైతులకు యూరియా (Urea) తిప్పలు తప్పడం లేదు. పొద్దున్నే పొలంకాడికి పోవాల్సిన అన్నదాతలు చేతిలో గొడుగు, సద్ది, పాసు పుస్తకాలు పట్టుకుని సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎండా, వాన లెక్కచేయకుండ�