జిల్లాలో రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపా రు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశాన్ని న�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టిపీడిస్తుందని, రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ నేతలు, గ్రామాల రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాన (Heavy Rain) కురుస్తున్నది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నది. జహీరాబాద్, జిన్నారం, కోహిర్ మండలాల్లో ఉరుములు
వికారాబాద్ జిల్లాలో (Vikarabad) వరుసగా రెండో రోజూ భారీ వర్షం కురుస్తున్నది. వాగులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో ఈసా, మూసీ నదుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో అనంతగిరి క�
వాయుగుండం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడ�
శంషాబాద్ నుంచి పరిగి రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టవద్దంటూ భూములు కోల్పోతున్న రైతులు శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ రైతువేదిక వద్ద రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించి ఆందోళన చేశార
విద్యుత్తు షాక్తో ఓ రైతు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా లో చోటుచేసుకున్నది. షాబాద్ మండలంలోని ఉబ్బగుంట గ్రామానికి రైతు చంద్రయ్య(62) గురువారం పొలానికి వెళ్లాడు.
KTR | ట్రిపుల్ఆర్ భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపులార్) కొత్త అలైన్మెంట్కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరాటం ఉధృతమైంది. ప్రభుత్వం ట్రిపులార్ అలైన్మెంట్ వివరాలను మ్యాపుతో సహా హెచ్ఎండీఏ వెబ్సైట్లో పొందుపర్చిన మర�