జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా జిల్లాలోని 27 గ్రామపంచాయతీలు ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికయ్యాయని మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లాస్థాయి ఉత్తమ గ్�
క్షయ వ్యాధి లక్షణాలపై అందరికీ అవగాహన కల్పించి.. నివారణకు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆ�
వికారాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నేత, రిటైర్డ్ ఏఎస్పీ సాయికృష్ణ ఓ యువతిని లైంగికం గా వేధించాడు. దీం తో ఆ యువతి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Vikarabad | ఇంటి నిర్మా ణం కోసం లోన్ తీసుకుందామని బ్యాం కుకు వెళ్లిన ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. తన పేరిట ఏకంగా 38 బ్యాంకు అకౌంట్లు ఉన్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండ�
జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 385 సీసీ రోడ్లు, ఒక మెటల్ రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం రూ.32.89 కోట్లను �
గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పల్లెప్రకృతి, హరితహారంతో ఇప్పటికే గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం సంతరించుకోగా పల్లెపల్లెకు క�
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టాలను సీఎం కేసీఆర్కు నివేదిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో అకాల వ
Minister Niranjan Reddy | అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ర�
Vikarabad | అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన వికారాబాద్ జిల్లా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో నష్టపోయిన ఉద్యాన, వ్యవసాయ పంటలను సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు నిర�
మర్పల్లి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గురువారం వడగండ్ల వర్షం కురిసింది. రోడ్లు, ఇండ్లపై వడగండ్లు పడడంతో తెల్లని మంచుతో కప్పుకుపోయినట్లు, విదేశాల్లో ఉన్న మాదిరిగా ప్రజలకు ఆనందాన్ని కలిగించాయి. వర్�
Marpally | వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వడగండ్ల వాన ( Hailstorm ) దంచికొట్టింది. ఈ భారీ వడగళ్ల వానకు ఆ ప్రాంతమంతా మంచు మయంగా మారింది. మర్పల్లి మండలంలోని అన్ని గ్ర�
బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చినవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కార్ వారికి అండగా నిలుస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నది. 1942లో గుంటూరు జిల్లా ఫిరంగిపూర్ గ్రామానికి చెం