జిల్లాలో పత్తి రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తిని విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీ పెట్టి అన్న దాతను వేధిస్తున్న సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విక్రయించిన తర్వాతా డబ్బులు చెల్లించడంలోనూ మనోవ�
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections ) చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. పోలింగ్ బూత్లో ప్రచారం చేస్తున
వికారాబాద్ (Vikarabad) జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections) చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ (Congress) నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగుతుండగా, మరికొంద�
వివాహేతర సంబంధానికి (Illegal Affair) అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. తమపైకి రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది.
జిల్లాలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యతతో పని చేయాలని, వారికి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండా�
రాష్ట్రంలో 2024 అక్టోబర్ నెలలో స్పోర్ట్స్ కోటా టీచర్స్ రిక్రూట్మెంట్లో అనేక అక్రమాలు జరిగాయి. మొదట సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపకుండానే ఉద్యోగాలను భర్తీచేశారు.
ఉపాధ్యాయులు నిర్లక్ష్యాన్ని వీడి వారివారి సబ్జెక్టుల్లో విద్యార్థులు పూర్తిస్థాయిలో రాణించేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ డీఈవో రేణుకాదేవి అన్నారు. సోమవారం కులకచర్లలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆమె �