కంటి వెలుగు శిబిరానికి రెండో రోజు అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్, మూడుచింతపల్లి మండలాలు, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్నగర్ కార్పొరేషన్లతో �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో నిర్దేశించిన శిబిరాల వద్ద శుక్రవారం ప్రజలు బారులు దీరా�
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వర్థన్నపేట ఎమ్మెల్యే, వ రంగల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్లోని 3వ డివిజన్ పైడిపల్లిలో రెండో ర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రజల నుంచి నేత్ర శిబిరాలకు విశేష స్పందన వస్తున్నది. రెండో రోజు 44 శిబిరాల్లో 6,282 మందికి వైద్యులు, �
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా.. దాని ఫలితాలు అనేక కోణాల్లో ఉంటాయి. ఇందుకు కంటివెలుగు మరో ఉదాహరణ. కంటివెలుగులో ఉపయోగించే కండ్లద్దాలు తెలంగాణలోనే తయారవుతుండటం విశేషం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమం శుక్రవారం రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. మంచిర్యాల కాలేజీ రోడ్లోని డే కేర్ సెంటర్, సంజీవయ్య కాలనీ, అమరావతి, దొనబండ గ్రామాల్లోని శిబిరాలను కలెక్టర్ భా
కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. నగరంలోని సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణతో కల
కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆమె సందర్శిం�
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభి స్తున్నది. కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. నియో