ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు కేంద్రాలను ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు పథకం ద్వారా అంధత్వ నివారణకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గుడిహత్నూర్ పంచాయతీలో రెండో విడుత కంటివెలుగు కార్యక్రమా�
‘సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని.. ఇలాంటి బృహత్తర పథకాన్ని సమష్టిగా పని చేసి విజయవంతం చేద్దాం’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఉద్ఘాటించారు. ప్ర�
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, సీఎం కేసీఆర్ ప్రజలను కంటి సమస్యల నుంచి దూరం చేసేందుకే మరోసారి కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వ�
పేదల మొఖాల్లో ఆనందం నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి రైతు వేదికలో ఏర
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం గురువారం కనుల పండుగలా ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ర
కంటి సమస్యల రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బా�
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని అమ లు చేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రఘుపతిపేట పీహెచ్స
కంటి వెలుగు రెండో విడుత అట్టహాసంగా మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఖమ్మంలో అంకురార్పణ చేయగా, గురువారం నుంచి అంతటా శిబిరాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 42 శిబ�