అంధత్వరహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పట్టణంలోని అంబేద్కర్నగర్ కమ్యూనిటీ హాల్లో, తల్లాడ మండలం పాతపినపాక రైతువేదికలో కంటివెలుగు శిబిరాన్ని గురువారం ప్రారంభిం
అవాస్తవాలు మాట్లాడుతున్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
Kanti Velugu | రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని అమీర్పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని
Minister Harish rao | ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన కళ్లద్దాలను
Kanti velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు
కంటి చూపుతో బాధపడుతున్న అభాగ్యులకు ముఖ్యమంత్రి చూపును ప్రసాదిస్తున్నారు. వేలకువేలు డబ్బులు పోసి కంటి పరీక్షలు చేయించుకొనే స్థామత లేక గతంలో కంటి పరీక్షలు చేయించుకోలేదు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచ
అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అ త్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు రెం డో విడుత కార్యక్రమాన్ని చేపట్టింది. మం డలంలోని గుడిగండ్ల పల్లె దవాఖానలో ఏ ర్పాటు చేసిన శిబిరం వద్ద కంటి పరీక్షలను గురువారం ఎమ్�
రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పద్మజ అన్నారు. దేవరకద్రలోని మండల మహిళా సమాఖ్య భవనంలో కంటివెలుగు శిబిరం ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
‘తెలంగాణ అంధత్వరహిత రాష్ట్రంగా మారాలి.. ఇంటింటా ‘నయనా’నందాలు నిండాలి..’ అనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ 2021 ఆగస్టు 15న మొదటి విడత ‘కంటి వెలుగు’ను ప్రారంభించారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న కంటివెలుగులో బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నల్లగొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వ�
‘కంటి వెలుగు’శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, కంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా హాజరై వైద్యులను సంప్రదించాలని బీఆర్ఎస్ నాయకులు బుధవారం బన్సీలాల్పేట్లో ఇంటింటికి వెళ్ళి ఆహ్వానం అం�
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు చేయించుకునేవారందరి వివరాలు ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారి డా.వెంకటి సిబ్బందికి సూచించారు.