నేటి నుంచి నిర్వహించే కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభించగా, గురువారం ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో సర్వం సిద్ధం చేశారు. డివిజన్లోని హుస్నాబాద్,
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం వైద్యారోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో మెదక్ జిల్లాలో సుమారు 4,72,802 మంది
Kanti Velugu | రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రలు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ �
దృష్టి లోపాలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం కంటి వెలుగు కార్యక్రమమని, దేశంలో ఇంటువంటి కార్యక్రమం మరెక్కడా లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
అంధత్వరహిత తెలంగాణకోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత బుధవారం ఖమ్మం వేదికగా ప్రారంభం కానున్నది. ఖమ్మం కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం
ఈ నెల 19నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను నల్లగొండ జిల్లా కలెక్టర�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా నాలుగు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ‘కంటి వెలుగు’ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. వయస్సుతో సంబంధం లేకుండా దృష్టి లోపంతో బాధపడుతున్న
ఈ పథకం ద్వారా ‘అంధత్వరహిత తెలంగాణ’ దిశగా అడుగులు వేస్తున్నాం. ‘నివారించదగు అంధత్వా న్ని’ కంటివెలుగు అనే పేరుతో రాష్ట్ర జనాభాకు వర్తింపజేసేలా కంటి స్క్రీనింగ్ను ప్రభుత్వం చేపట్టింది.
సమీకృత కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు
అంధత్వ వ్యాధులను పూర్తిస్థాయిలో నిర్మూలించి.. తెలంగాణ బిడ్డల కండ్లలో కాంతులు నింపాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటిసారి లక్షల
కంటివెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాజేంద్రప్రసాద్, కంటివెలుగు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ సుమిత్ర,