కంటి చూపును కాపాడుకుందామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కోనాయిమాకుల రైతు వేదికలో శుక్రవారం రెండో విడుత ‘కంటి వెలుగు’ ప్రోగ్రాంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం’ అన్నారు మన పెద్దలు. శరీరంలోని అన్ని అవయవాల కంటే ముఖ్యమైనవి కండ్లు. అవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. వాతావరణంలో వచ్చే మార్పులు, మన అలవాట్లు ఇతరత్రా కారణాల వల్ల కంటి జ
ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లను పర్యవేక్షించవలసిందిగా మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మండల ప్రత్యేక�
కంటి వెలుగు మాక్ డ్రిల్ కార్యక్రమం విజయవంతమయ్యిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ‘కంటి వెలుగు’పై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన కల�
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈనెల 18వ తేదీ నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలి�
కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ తెలిపారు. రామాపురం, గార్లపాడు గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇంటింటి ప్రచార కార్
కంటి వెలుగు మొదటి విడుత కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ నెల 18 నుంచి రెండో విడు త ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. 100 రోజుల పాటు ఇది కొనసాగనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జీవరత్నం కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన సర్పంచ్�
ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారం భిస్తారని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగుకు రెండ్రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అధికారులను అదేశించారు.
రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీనివాస్ వైద్యసిబ్బందికి సూచించారు. మంగళవారం మండలంలోని గంథంపల్లి, బయ్యారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించి క�
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమ నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.