చిన్నాపెద్దా సహా ఇంట్లో ఎవ్వరూ కంటిచూపు సమస్యలతో బాధపడకుండా వారి ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రెండో విడుత ‘కంటి వెలుగు’కు సన్నాహాలు చేస్తున్నది.
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి చరిత్ర సృష్టించిందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టే రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్, కంటి వెలుగు జిల్ల�
నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిం పేందుకు ప్రభుత్వం చేపట్టిన రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అ ల్లోల ఇంద్రకరణ
అంధత్వాన్ని నివారించడానికే తెలంగాణ ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్
రెండో వి డుత కంటివెలుగు కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, వనపర్తి జిల్లాలో ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూ �
కంటి వెలుగును అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసి విజయవంతం చేద్దామని నందిగామ ఎంపీపీ ప్రియాంకగౌడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఎంపీడీవో బాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగు సమీక్ష �
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి జనవరి 18 నుంచి ప్రభుత్వం చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపు నిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. అత్తాపూర్ డివిజన్లోని రతన్నగర్లో రూ. 15లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ సంగీత గౌరీశంకర�
రాష్ట్రంలో కంటి చూపుతో బాధ పడుతున్న వారికి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, వారికి అద్దాలను పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2వ విడుత కంటి వెలుగు కార్యక్రమ ఫలితాలు ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు చొర వ చూపాలని పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి సూచిం చారు.
కంటి సమస్యలు ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు.