kanti velugu | ప్రపంచంలోనే విశిష్ట కార్యక్రమం కంటి వెలుగు అని, గల్లీ గల్లీలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్లో కంటివెలుగు సమీక్షా సమావేశంలో మంత్రి సింగ�
ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రు�
Kanti Velugu | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18 నుంచి చేపట్టనున్న రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించా�
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒకరికీ కంటి పరీక్షలు నిర్వహించడం, మందులు, కండ్లద్దాలు అందించడంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు కీలకపాత్ర పోషించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపుని
Errabelli Dayakar rao | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును అంతా కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్
ప్రజల కంటి సమస్యలపై కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. నాలుగేళ్ల క్రితం కంటి వెలుగు మొదటి దఫా నిర్వహించి వేలాది మందికి కళ్లద్దాలు, అవసరం ఉన్�