ప్రజల కంటి సమస్య దూరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడుత 2018, ఆగస్టు 15న ప్రా�
Badugula Lingaiah yadav | కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరం లాంటిదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. పేదలంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజల తరఫున
‘సర్వేంద్రియానం నయనం ప్రధానం.. అంధత్వంతో ఇబ్బందిపడుతున్న వారికి చూపును ప్రసాదించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.’ అని వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రా�
ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పిలుపునిచ�
కంటి సమస్యలు దూరం చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రెండో దఫా జనవరి 18 నుంచి నిర్వ
Kanti Velugu | రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య
Kanti Velugu | ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం అంధత్వ నివారణతో పాటు ప్రతిఒక్కరికీ కంటి సమస్యలకు సంబంధించిన వ్యాధులను మటుమాయంచేసి సంపూర్ణ చూపు నివ్వాలన్న ఉద్దేశంతో చేపట్టనున్న కంటివెలుగు కార్యక్రమ ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నా�
ఎదులాపురం, డిసెంబర్28: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమ విజయవంతానికి వైద్యాధికారులు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి బీ మంజునాథ్ నాయక్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు
మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం తదితర కారణాలతో కంటికి సంబంధించిన వ్యాధులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ‘కంటి వెలుగు’కు శ్రీకారం చుట్టింది.