రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని జనవరి 18 నుంచి నిర్వహిస్తున్నట్టు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని
రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని మంత్రి హరీశ్రావు తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి వైద్య శాఖ కమిషనర్ శ్వేత, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ ను�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 18 నుంచి రెండో విడత ప్రారంభించనున్నట్లు ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
కంటి వెలుగు రెండో దశలో రాష్ట్రంలోని 3 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. కంటి వెలుగు-2 కార్యక్రమ అమలు ప్రణాళికపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల �
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి అమలు చేయనున్న కంటి వెలుగు కార్�
Kanti Velugu | రాష్ట్రంలో దృష్టి లోపంతో బాధపడుతున్న వారి లోపాలను సవరించేందుకే కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. కంటి వెలుగు
cm kcr | కంటి వెలుగు పథకం ఓట్ల కోసం తెచ్చింది కాదని, దీని వెనుక ఎంతో పరమార్థం ఉందని రాష్ట్ర
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. మహబూబ్నగర్ పర్యటనలో భాగంగా సమీకృత
కలెక్టరేట్ను ప్రారంభించ�
59,079మందికి కంటి అద్దాల పంపణీ చేశారు. 30,851 మందిని చికిత్సలకు సిఫార్సు చేశారు. మెదక్ జిల్లాలో 4,39,316 మందికి కంటి పరీక్షలు చేసి, 61,695 మందికి కంటి అద్దాలు అందించారు. 13,246 మందికి చికిత్సల కోసం సిఫార్సు చేశారు. ఇక సంగారెడ్�
రాష్ట్రంలోని ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మరోసారి ‘కంటి వెలుగు’ నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా జిల్లాలోని 174 పంచాయతీల పరిధిలో ఉన్న 1,70,809 మందిక
Kanti Velugu | వచ్చే ఏడాది జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమానికి రూ. 200 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు నిధుల విడుదలపై రాష్ట్ర