కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర�
ఆర్మూర్ మండలంలో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత సూచించారు. మండలంలోని 33, 1, 4వ వార్డుల్లో 19న ప్రారంభమయ్యే కంటి వెల
రేపటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు వంద రోజుల పాటు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని డీ.ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ హరిప్రియ తెలిపారు. సోమవారం రా మాయంపేట,
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుంచి ప్రతిష్టాత్మ కంగా చేపట్టనున్న కంటివెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు,
కంటి చూపుతో బాధపడుతున్న ప్రతిఒక్కరూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకునే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. సోమవారం కంటి వెలుగు కార్యక్రమ సన్న
సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్ల పరిధిలో కంటి వెలుగు పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని. ఉప కమిషనర్ హరి కృష్ణయ్య తెలిపారు. కేంద్రాల వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమ నిర్వహణకు అంబర్పేట నియోజకవర్గంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
కంటివెలుగు అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీలు, యూపీహెచ్సీలకు 15 లక్షల కండ్లద్దాలను పంపిణీ చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 18న సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో దీన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం అన్నిచోట్ల ప్రారం�
నగరంలో చేపట్టే కంటి వెలుగు కార్యక్రమానికి బల్దియా ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేసినట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. రాంనగర్లోని మహిళా సంఘ భవనంలో శుక్రవారం కంటి వెలుగుకు సంబంధించి ఏర్పాటు చేసిన మ