రెండో విడుత కంటివెలుగు కార్యక్రమంలో వైద్యులు అంకితభావంతో పనిచేసి పరీక్ష కేంద్రాలకొచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రెండో విడత కార్యక్రమం దుబ్బాక నియోజకవర్గంలో కనుల పండువగా సాగింది. గురు�
రాష్ట్రంలోని ప్రజలను అంధత్వం నుంచి దూరం చేసి సంపూర్ణ అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నా రు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డు కస్తూర్బా క�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కంటివెలుగు కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు చేయించుకున్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం కరీంనగర్లోని ఇందిరానగర్ 42వ డివిజన్ పరిధిలో �
ఏకకాలంలో సమాజం మొత్తాన్ని స్క్రీనింగ్ చేసి చికిత్స అందిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రపంచ చరిత్రలో లిఖించడం ఖాయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని, అంధత్వ రహిత రాష్ట్రమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా �
రెండో విడత కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మర్కూక్ మండలం అంగడి కిష్టాపూర్లో అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్ప
రెండో విడత కంటివెలుగు కార్యక్రమం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. మొదటి రోజు పరీక్షలు చేయించుకునేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చ�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మేయర్ నీరజ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ కంటి చూపు చాలా ముఖ్యమైనదని అన్నారు. రూ.వేలు వెచ్చించి నిరుపేదలు కంట�
పేదప్రజల కళ్లల్లో వెలుగులు నింపటం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అ�
రాష్ట్రంలో ‘కంటి వెలుగు’ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిన్నాయిపల్లి, మహ్మదాబాద్ గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.