కంటి వెలుగు కార్యక్రమంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి శిబిరాలకు వెళ్లి పరీక్షలు చేయించుకునే విధంగా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్లోని కొలిపుర, గ్రామీణ మండలంలోని అంకోలి, అంకాప
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ బస్తీ దవాఖాన వైద్యుడు మణికంఠ సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజు శుక్రవారం జిల్లా కేంద్రంలోని 18, 22 వార్డుల్లో కొనసాగింది. కంటి స�
Telangana Health Dept | తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎంపీ భ�
Kanti Velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రజలే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల వారు కూడా కంటి వెలుగు కార్యక్రమ�
రాష్ట్రంలోని పేద ప్రజలందరి కష్టనష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
పేదల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం, వర్ధన్నపేట 7వ వార్డులోని కోనాపురంలో కంటివెల
ప్రపంచ స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం రికార్డు సృష్టించిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగుతో ప్రతి ఇంటిలో వెలుగులు నిండుతాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 2వ విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని గురువారం ఉర్సు సీఆర్సీ సెంట�
అంధత్వ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైంది.
దృష్టి లోపాలను దూరం చే యాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ .. మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ జి�
సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే కంటి వెలుగు కార్యక్రమమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. గురువారం పట్టణంలోని గుమ్ముడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ తక్క�
తెలంగాణను అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రెండో విడుత ‘కంటి వెలుగు’ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం ‘కనుల’ పండువలా ప్రారంభమైంది. తొలిరోజు కంటి పరీక్షలు �