ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 లక్షల మందికి కండ్ల పరీక్షలు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు
Kanti Velugu | సిద్దిపేట : గజ్వేల్( Gajwel ) పట్టణంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు( Kanti Velugu ) శిబిరాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు( Minister Harish rao ) ఆకస్మికంగా సందర్శించారు. శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి, అం
దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి వికారాబాద్ జిల్లాలో అనూ హ్య స్పందన లభిస్తున్నది. జనవరి 19వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం �
Kanti velugu | కంటి వెలుగు (Kanti velugu) కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 63లక్షల 82 వేల 201 మందికి కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్న 11 లక్షల 40 వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యంతో �
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (Minister KTR) తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లిలో ఏర్పాటు చేసిన
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం పేదలకు వరంలాంటిదని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. మున్సిపాలిటీలోని ఏడోవార్డులో గురువారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభ�
చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో గురువారం 15,867 మందికి కంటి పరీక్షలు నిర్వహించా�
మెదక్ జిల్లాలో కంటి వెలుగుకు అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,76, 936 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 84, 285 మంది కాగా, 92,651 మంది మహిళలు ఉన్నారు.