బోధన్ నుండి హైదరాబాద్ వెపై వెళ్తన్న ఆర్టీసీ బస్సు, దానికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెఎన్సీ కాలనీ వ�
వర్ని మండలంలోని జాకోర సొసైటీ పరిధిలో గల కోకల్ దాస్ తండా గ్రామంలో మంగళవారం సొసైటీ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ముఖ్యఅతిథి�
మున్సిపల్ సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు మంగళవారం మున్సిపాల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి �
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థికి మంగళవారం పాముకాటు వేసింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఇంకా ఎంత సమయం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్పై కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమ
పీహెచ్సీ ఆవరణ లోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి మున్నీ నాయక్ సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని పీహెచ్సీని మండల ప్రత్యేక అధికారి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మున్నీ నాయక్ ఆ�
సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చంద్రకాంత్ సత్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఆ బాధిత కుటుంబాన్ని శనివారం బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ పరామర్�
వ్యవసాయ కార్మికుల ఉద్యమం బలోపేతం కోసమే ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు పిట్ల రామకృష్ణ తెలిపారు. ఈ మహాసభలు కామారెడ్డి లో మార్చి 24, 25 తేదీలల్లో నిర్వహిస్తున్నట�